రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించబోయే ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఇంత వరకు పట్టాలెక్కలేదు. మరింత ఆలస్యమైతే పిల్లలు చేరడం కష్టంగానే కనిపిస్తున్నది. ఇప్పటివరకు రాష్ట్రంలో 500 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు బోధిస్�
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అంగన్వాడీ చిన్నారులతో మమేకమయ్యారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని రెండు అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభ కార్యక్రమానికి హాజరైన ఆమె, ఇలా �
చిన్న వయస్సులోనే కన్న వారిని కోల్పో యి అనాథలుగా మారిన చిన్నారులు, ఇతర కారణాలతో నిరాశ్రయులైన బాలబాలికలకు భరోసా దక్కనున్నది. ఆర్థిక కష్టాలతో విద్య, వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతనివ్వడ�