రాష్ట్రంలో అంగన్వాడీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ దుర్భరంగా మారింది. అనేక సమస్యలు అంగన్వాడీలను పట్టి పీడిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు, ఆయాల పో
జిల్లాలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖలోని సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్)లో భారీగా ఖాళీలు ఉండడంతో లబ్ధిదారులు సరైన సేవలు పొందలేకపోతున్నారు. అలాగే మిగతా వారిపై భారీగా అదనపు భారం పడుతోంది. మాతృ శాఖ
రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 5,111 అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ