అందోల్ నియోజకవర్గా న్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మరో పదిరోజుల్లో రూ.168 కోట్లతో సింగూరు కాలువల సీసీ లైనింగ్కు శంకుస్థాపన చేస్తానని చెప్పారు.
వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో సర్కారు వైద్యానికి సుస్తీ చేసింది. అందోల్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్య�
అందోల్ నియోజకవర్గాన్ని విద్య, వైద్య రంగాల్లో ముందుంచడమే లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం అందోల్లోని పాలిటెక్నిక్ కళాశాలను మంత్రి తనిఖీ చేశారు.
రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అండగా నిలిచారు. హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం నాందేడ్ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూర్ శివారులో