ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తుంగభద్ర నుంచి కూడా అదనంగా జలాలను వినియోగించుకుంటున్నదని తెలంగాణ ఆరోపించింది. ఈ మేరకు జస్టిస్ బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు విన�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాలలో సంచలన ఘటన చోటుచేసుకుంది. భర్తను చంపిన భార్య.. అతడి శవాన్ని అత్తారింటి వద్ద పడేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా నూనెపల్లికి చెందిన శేషాచలం(48), పల్నాడు
AP CM Jagan | టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజవర్గమైన కుప్పం మేలు గురించి పట్టించుకోని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని ఏపీ సీఎం వైఎస్ జగన్ దుయ్యబట్టారు.
ప్రతి ఏడాది సంక్రాంతి పండుగకు నగర శివారుల్లో గుట్టుగా కోడి పందాలు నిర్వహించడం.. పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయడం జరుగుతూనే ఉన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న పోలీసుల�