ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి ఏపీ క్యాడర్లో బాధ్యతలు స్వీకరించాలని కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు ఈ నెల 24వ తేదీ వరకు నిలిపివేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
2010 బ్యాచ్కు చెందిన ఆమ్రపాలికి కేంద్రం షాకిచ్చింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించి మూడు నెలలు కాకముందే.. ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తెలంగాణలో ఉన్న 11 మంది ఐఏఎస్లను ఏపీ క్యాడర్కు చె
IAS Officers | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్రం షాక్ ఇచ్చింది. తెలంగాణలో కొనసాగుతున్న పలువురు ఐఏఎస్ అధికారులను ఏపీ కేడర్కు కేటాయించింది. ఈ మేరకు ఆయా ఐఏఎస్ అధికారులు వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలన�
తెలంగాణ క్యాడర్కు చెందిన ఐపీఎస్(2013) అధికారి సుబ్బారాయుడు ఇంటర్ క్యాడర్ డిప్యూటేషన్పై ఆంధ్రప్రదేశ్కు వెళ్తున్నారు. మంగళవారం కేంద్ర ప్ర భుత్వ అండర్ సెక్రటరీ సంజీవ్కుమార్ ఉ త్తర్వులు జారీ చేశారు