దేశంలో మరోసారి పెగాసస్ కలకలం రేగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పలువురు మేధావులపై పెగాసస్తో గూఢచర్యం నిర్వహిస్తున్నదన్న ఆరోపణల
Human Rights | అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ కూడా శ్రీలంకలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఆర్థిక సంస్కరణపై ప్రశ్నలు సంధించింది. శ్రీలంకలోని సామాన్య ప్రజల ఆర్థిక, సామాజిక హక్కులను మరింతగా క్షీణింపజ
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారి గొంతు నొక్కేందుకు, వారిని బెదిరించేందుకే దర్యాప్తు సంస్థలకు విశేష అధికారాలు ఇస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మండిపడింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలపై ఐటీ ద�
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వైఫల్యాలను తరచూ ఎత్తిచూపే ఆమ్నెస్టీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థపై ఈడీ రూ.51.72 కోట్లు జరిమానా విధించింది. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టాన్ని (ఫెమా) ఉల్లంఘించినందుకు గాన�
బీజింగ్: చైనాలో మహిళా జర్నలిస్టు జాంగ్ జాన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు తెలుస్తోంది. జైలులో శిక్షను అభవిస్తున్న 38 ఏళ్ల జాంగ్.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు ఆమె సోదరుడు ఆందోళన వ్యక్తం చేశ�
న్యూయార్క్: చైనాలోని మైనార్టీలపై ఆ దేశం వేధింపులకు పాల్పడుతున్నది. జిన్జియాంగ్ ప్రావిన్సులో ఉన్న ఉయిగర్ ముస్లింలతో పాటు ఇతర తెగలకు చెందిన ప్రజలను డ్రాగన్ దేశం అణిచివేస్తున్నది. వ్యవ�