మిరుదొడ్డి, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : సిద్ధిపేట జిల్లాలోని మండల కేంద్రమైన మిరుదొడ్డి (Mirudoddi)లో ఆదివారం బొడ్రాయి వార్షికోత్సవం ఆద్యంతం కన్నులపండుగా జరిగింది.
భద్రకాళీ బహ్మోత్సవాలు కన్నుల పండు వగా జరు గుతున్నాయి. ఐదో రోజు శనివారం ఉదయం సూర్య ప్రభ వాహనం, సాయంత్రం హంస వాహనంపై అమ్మవారిని ఊరేగించారు. ప్రధాన అర్చకుడు శేషు నేతృత్వంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో
సుల్తాన్బజార్ : ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా 45 అడుగుల ఎకో ఫ్రెండ్లీ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రుల ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని శ్రీ నవ దుర్గా నవరాత్రి ఉత్సవ సమితి ఛైర్మన్, తెలంగాణ