ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. గురువారం కడ్తాల్, మాడ్గుల్ మండలాల పరిధిలోని వాసుదేవ్పూర�
2024-25 విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న మరమ్మతులు పూర్తవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పేర్కొన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సమావేశానికి సభ్యులకు బదులు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. అధికార పార్టీ నాయకులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడంపై పలువురు అ భ్యంతరం తెలిపారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ఆయా సూళ్లలో మరమ్మతు పనులను పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారుల ను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల ల్లో చేయాల్సిన మరమ్మతులపై కలెక్టరేట్లోని ఎన్ఐస�
ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన మౌలిక వసతులు, మరమ్మతు పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు.