జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో స్టార్ బాక్సర్లు శివ తాపా, అమిత్ పంగల్ పసిడి పతకాలతో మెరిశారు. శుక్రవారం జరిగిన పురుషుల 51కిలోల ఫైనల్ బౌట్లో అమిత్ 5-0తో అన్షుల్ పునియాపై అలవోక విజయం సాధించాడు.
కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా ఆదివారం పతకాల సంఖ్య మరింత పెరిగింది. మహిళల 48 కేజీల విభాగంలో భారత యువ బాక్సర్ నీతు గంగాస్.. బంగారు పతకం సాధించింది. ఫైనల్లో ఇంగ్లండ్కు చెందిన డెమీ జేడ్పై నీతూ గెలుపొంది స్వర�
కామన్వెల్త్ గేమ్స్-2022లో మరో బాక్సర్ భారత్కు పతకాన్ని ఖాయం చేశాడు. పురుషుల ఫ్లైవెయిట్ 51 (48-51 కేజీ) కిలోల విభాగంలో అమిత్ పంగల్ 5-0 తేడాతో స్కాట్లాండ్కు చెందిన లెన్నన్ ములింగన్ను మట్టికరిపించాడు. క్వార్టర్స్