అమెరికా ఒక వలసదారుల దేశమని, ఇక్కడ చట్టబద్ధమైన వలసలకు విస్తృత మద్దతు ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశీయ విధానాల సలహాదారు, భారత సంతతి అమెరికన్ నీరా టాండన్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ బలహీనత, సొంత విదేశాంగ విధానం లేకపోవటం వల్లే ప్రపంచం.. మూడో ప్రపంచ యుద్ధం అంచునకు చేరిందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.
ఢిల్లీలో జరగనున్న జీ-20 సమావేశాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రూ.4,100 కోట్లకు పైగా ఖర్చుచేస్తున్నది. దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఓవైపు ఆకలితో అలమటిస్తుంటే, ఈ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల కోసం వెండి, బంగారు పాత్ర
G20 Summit | జీ20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ నగరం సిద్ధమైంది. ఈ నెల 9-10 వరకు జరుగనున్న జీ20 సమావేశాలకు ప్రపంచ దేశాలకు చెందిన అధినేతలు భారత్కు తరలిరానున్నారు.
న్యూఢిల్లీ : జపాన్ రాజధాని టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ జరుగనుండగా.. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. మంగళవారం టోక్యో వేదికగా జరిగే క్వాడ్ సదస్సు జరు�
రష్యా దళాలు ఉక్రెయిన్పై కచ్చితంగా దాడులు చేస్తాయని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పునరుద్ఘాటించారు. కొన్ని రోజుల్లోనే రష్యా దళాలు దాడులు చేసే అవకాశముందని మరోమారు ప్రకటించారు. కొన్ని రోజు