జూలై 5 ముహూర్తం కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ న్యూయర్క్: మే 27: ఆన్లైన్ దిగ్గజం అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకునే తేదీని ప్రపంచ శ్రీమంతుడు జెఫ్ బెజోస్ ప్రకటించారు. జూలై 5న అమెజాన్ ఎగ్జిక్యూటివ్ అయిన
న్యూఢిల్లీ : అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజం ఎల్ఎంవీహెచ్ అధినేత బెర్నార్డ్ అర్నాల్ట్ ను అధిగమించి ప్రపంచంలో అత్యంత కుబేరుడిగా మరోసారి నిలిచారు. కంపెనీ షేర్లు ఎగబాకడంతో సోమవా
అమెజాన్ కంపెనీ సీఈఓ పదవి నుంచి తప్పుకునేందుకు ఆ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బోజెస్ సిద్ధమయ్యారు. జూలై 5 న అధికారికంగా ఈ పదవిని వీడనున్నారు. సరిగ్గా సంస్థను స్థాపించిన 27 ఏండ్లకు సీఈఓ పదవి నుం
ఒప్పందం విలువ రూ. 61,000 కోట్లు న్యూయర్క్: మే 26: ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం హాలీవుడ్లో అడుగుపెడుతోంది. ‘జేమ్స్బాండ్’ సినిమాలతో సహా ఎన్నో బ్లాక్బస్టర్లను నిర్మించిన ప్రముఖ హాలీవుడ్ స్టుడియో ఎంజీఎంను �
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్లో మరో కొత్తసేల్ను ప్రకటించింది. శాంసంగ్ అప్గ్రేడ్ డేస్ సేల్ 2021 పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహించనున్నట్లు తెలిపింది.సేల్లో భాగంగా ఫ్లాగ్షిప్ ఫోన్లతో పాటు బడ్జ
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వాల్మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్అత్యధిక ఉద్యోగ నియామకాలు చేపట్టింది. గత మూడు నెలల్లో భారత్లో 23వేల మందిని కంపెనీ నియమించుకున్నదని ఫ్లి�
ముంబై: మౌత్ వాష్ కోసం అమెజాన్లో ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి రెడ్మీ నోట్ 10 మొబైల్ ఫోన్ డెలివరీ అయింది. ఆశ్చర్యపోయిన ఆయన జరిగిన పొరపాటును అమెజాన్ దృష్టికి తీసుకెళ్లారు. ముంబైకి చెందిన లోకేశ్ అనే వ్�
దేశంలో చాలా మంది వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. తమకు కావాల్సిన వస్తువుల్ని ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఐతే కొన్నిసార్లు ఆన్లైన్ షాపింగ్లో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి వచ్చి�
ఈ-ఫార్మసీ రంగంలో అమెజాన్, రిలయన్స్ సంస్థలకు పోటీగా టాటా సంస్థ అవతరించనున్నది. ఇందుకుగాను ఈ-ఫార్మసీ స్టార్టప్ 1 ఎంజీలో 65 శాతం వాటాలను కొనుగోలు చేయడానికి టాటా సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది
న్యూయార్క్: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల నకిలీ లిస్టింగ్లను బ్లాక్ చేసింది ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్. కొంతకాలంగా యూజర్లు, బ్రాండ్లు, చట్టసభల ప్రతినిధుల నుంచి ఫిర్యాదులు ర�
భారత్లో కరోనా వైరస్ కేసులు, మరణాలు రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించాయి. వైరస్ విజృంభిస్తుండటంతో ఆస్పత్రుల�