అమరావతి రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫోస్టర్ అండ్ పార్టనర్స్ కంపెనీ సుప్రీంకోర్టులో మధ్యవర్తిత్వ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అమరావతిని రూ.10 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. రాష్ట్ర రాజధానిపైన జగన్ సర్కార్ స్పష్టమైన అభిప్రాయ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్వాగతించారు. ప్రజలకు అవసరమైన అంశాలకు కోర్టులు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాజీ ఎ�
Raghurama Krishnam Raju : ఎప్పటిమాదిరిగానే ఇవాళ కూడా ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీపై మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా చేయాలని ప్రజలు, రైతులు ముక్తకంఠంతో నినదిస్తుంటే...
అమరావతి : అమరావతి రాజధానిని విమర్శించిన వాళ్లు వెంటనే క్షమాపణ చెప్పాలని అమరావతి ఐక్యకార్యాచరణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉప సంహరించుకుందని త్రిసభ్య ధర్మాసనం ముందు �
అమరావతి : అమరావతి రాజధాని కేసుల విచారణను ఏపీ హైకోర్టు ఈనెల 15(సోమవారం)నుంచి ప్రారంభించనున్నది. ఇందుకోసం త్రిసభ్య ధర్మాసనం కోర్టును ఏర్పాటు చేసింది. ఈ కోర్టులో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్�