ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కల్లం నుంచి దొంగలు దోచుకెళ్లారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన ముంజ రాములు అనే రైతు ఇటీవల వరి కోసి, అమ్ముకునేందుకు తేమ శాతం రావడాన
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ మామిడికుంట చెరువు మత్తడి నాలా (Nala Encroachment) క్రమక్రమంగా కబ్జాకు గురవుతోంది. గతంలో చెరువులోకి ఎంత వరద వస్తే అంతే వరద బయటకు వెళ్లగా, నేటి పరిస్థితి అందుకు భిన్నంగా మారి