కరీంనగర్ కార్పొరేషన్ లోని 8 వ డివిజన్ అలుగునూర్ లో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలందరూ రోజంతా ఉప వాస దీక్షితో నెత్తిన బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్లతో శివ సత�
కార్పొరేషన్ పరిధిలోని ఎనిమిదో డివిజన్ అలుగునూర్ కార్పొరేటర్ గా నూతనంగా ఎన్నికైన కాల్వ మల్లేశం ను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అలుగునూర్లో ఘనంగా సన్మానించారు.
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కల్లం నుంచి దొంగలు దోచుకెళ్లారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన ముంజ రాములు అనే రైతు ఇటీవల వరి కోసి, అమ్ముకునేందుకు తేమ శాతం రావడాన
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ మామిడికుంట చెరువు మత్తడి నాలా (Nala Encroachment) క్రమక్రమంగా కబ్జాకు గురవుతోంది. గతంలో చెరువులోకి ఎంత వరద వస్తే అంతే వరద బయటకు వెళ్లగా, నేటి పరిస్థితి అందుకు భిన్నంగా మారి