రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాలకు రూ.130 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల�
రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగంలో 158.645 కి.మీ. రహదారి నిర్మాణానికి 4,851 ఎకరాల భూమి అవసరమవుతుందని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ఈ మేరకు గత నెల 24న ఎట్టకేలకు ఎనిమిది క్�
వందల ఏండ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రి మహావృక్షాన్ని పార్లమెంట్ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్కుమార్ సందర్శించారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ
జ్ఞాన్వాపీ మసీదు కేసు విచారణను సుప్రీంకోర్టు వారణాసి సివిల్ జడ్జి నుంచి జిల్లా జడ్జికి బదిలీ చేసింది. కేసులో ఉన్న సంక్లిష్టత, సున్నితత్వం దృష్ట్యా ఈ కేసు విచారణకు అనుభవం ఉన్న సీనియర్ జడ్జి
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు కక్ష, వివక్ష మరోసారి బయటపడింది. జాతీయ రహదారుల నిర్మాణాలకు నిధుల విడుదలలో తీవ్ర అన్యాయం చేసింది. గత ఫిబ్రవరిలో పార్లమెంటుకు కేంద్రం సమర్పించిన వివరాలను పరిశీలిస్తే �
గ్రేటర్లోకి త్వరలో కొత్తగా 400 నుంచి 500 ఆర్టీసీ బస్సులు రానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. కొత్త బస్సుల అంశం త్వరలోనే టెండర్ల ద్వారా ఫైనల్ చేయనున్నట్లు అధికారులు తెలిపా�