భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్కు మరోసారి నిరాశే ఎదురైంది. ప్రతిష్టాత్మక ఆల్ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిల్ నెగ్గాలన్న అతడి ఆశలు మరోసారి అడియాసలే అయ్యాయి. 2022లో ఫైనల్ చేరి తుది మెట్టు వద్ద త�
ఆల్ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిలే లక్ష్యంగా ఆడుతున్న భారత నంబర్ వన్ షట్లర్ లక్ష్యసేన్ ఆ దిశగా మరో మందడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో అతడు.. 21-19, 21-23, 21-10తో ఇంగ్ క లాంగ్ అంగస
ప్రతిష్టాత్మక ఆల్ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి తొలిరౌండ్లోనే ఇంటిబాట పట్టారు. బుధవారం ఇక్కడ జరిగిన మెన్స్ డబుల్స్ తొలి రౌండ్�
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు స్వదేశానికి చేరింది. బ్రిటన్లో జరుగుతున్న ఆల్ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ ఆడటం కోసం గతవారం భారత్ నుంచి బయల్దేరిన సింధు.. ఇరాన్ దాడులతో దుబాయ్లోనే నిలిచ�