గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆనవాయితీ ప్రకారం 2026 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపి�
ఎన్నో స్వరాలకు తన గళాన్ని మేళవించి మనకు మనోహరమైన పాటలను అందించిన గాయని ఆమె. ‘కహో నా ప్యార్ హై..’ అని ఎలిగెత్తి పాడితే& ‘హాఁ తుమ్ సే ప్యార్ హై..’ అని ఎందరో ఆమె గాత్రం ప్రేమలో పడిపోయారు. ‘తాళ్ సే తాళ్ మిలా..�
బాలీవుడ్లో ఎన్నో జనరంజక గీతాలతో సంగీత ప్రియులను అలరించిన ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్ నాడీ వ్యవస్థకు సంబంధించిన అరుదైన వ్యాధికి గురైంది. సెన్సారీ న్యూరాల్ నర్వ్ డామేజీ కారణంగా ఆమె వినికిడి శక్తిని �
Alka Yagnik | అల్కా యాగ్నిక్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తొంబైల్లో అత్యుత్తమ గాయనీ గాయకుల్లో ఆమె ఒకరు. సంగీతంతో ఆమె సంబంధం దశాబ్దాల నాటిది. నాలుగు దశాబ్దాలకు పైగా ఆమె తన పాటల ద్వారా సంగీత అనుమానులను అలరిస్తు