కొంతమంది బడా రాజకీయ నాయకుల అండదండలతోనే రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చడానికి కుట్రలు చేశారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్పు వద్దే వద్దని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తేల్చిచెప్పారు. సర్కారు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బాధిత రైతుల పక్షానా తెగించి కొట్లా�
భూస్వాములు, రియల్ వ్యాపారులు, నాయకుల భూములు తప్పించి సన్న కారు రైతుల పొలాల నుంచి ట్రిపుల్ఆర్ రోడ్డు అలైన్మెంట్ చేయడం సరైంది కాదని ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు కొత్త అలైన్మెంట్ మార్చాలని.. లేదంటే రైతులతో కలిసి విస్తృతంగా ఆందోళనలు చేపడుతామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్వెస్లీ హెచ్చరించారు.