హైదరాబాద్ సరూర్నగర్ అలకనంద దవాఖానలో బయటపడ్డ కిడ్నీ దందా కేసులో అరెస్టయిన నిందితుల సంఖ్య 10కి చేరింది. కిడ్నీ మాఫియాలో చక్రం తిప్పుతున్న వైద్యుడు రాజశేఖర్ను ఆదివారం చెన్నైలో రాచకొండ పోలీసులు అరెస్ట�
హైదరాబాద్లో బయటపడ్డ కిడ్నీ మార్పిడి మాఫియాపై రాచకొండ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల 10కి పైగా కిడ్నీల మార్పిడి జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్టు తెలుస్తున్నది. కొందరు వైద్
ఎక్కడో మారుమూల భవనాల్లో ఒక దవాఖానను సెట్ చేసి, అక్కడికి అమాయకులను ఎత్తుకొచ్చి వారి అవయవాలను దోపిడీ చేసే ముఠాలు సాధారణంగా సినిమాల్లో కనిపిస్తుంటాయి. కానీ హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిఘా వ్యవస్థ కండ్లు�