తెలంగాణ ప్రయోజనాలే బీఆర్ఎస్కు ప్రాణప్రదమని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ బయటా, లోపలా మొదటి నుంచీ తాము కొట్లాడుతూనే ఉన్నామని, �
కులగణనను సత్వరమే చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ హోటల్ అశోకాలో ఆదివారం అఖిలపక్ష పార్టీలు, కుల, బీసీ సంఘాలతో సదస్సు నిర్వహించనున్నారు.