అయిజ మండలంలో పిడుగు పాటు తీవ్ర విషాదం నింపింది. బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతోపాటు భారీ ఉరుములు ఉరుమడంతో సీడ్పత్తి క్రాస్ చేసేందుకు వచ్చిన కూలీలు వర్షం నుంచి రక�
మండలంలోని కిష్టాపురానికి చెందిన 94 ఏండ్ల వృద్ధాప్య మహిళ తనకు పింఛన్ ఇప్పించండి మహా ప్రభు అంటూ వేడుకుంటున్నది. వివరాలలోకి వెళితే మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మ(98) తనకు పింఛన్ రావ డం �
Swami bodhamayananda | ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద . ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉండాలని సూచించారు. అయిజ మండల పరిధిలోని సంకాపురం గ్రా�
అయిజ మండలంలోని బింగిదొడ్డి చెరువులో నీటి నిల్వకు రైతులు చర్యలు చేపట్టారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటిమట్టం పెంచేందుకు మత్స సహకార సంఘంతో కలిసి ముందుకొచ్చా రు. ఓవైపు చేపలు పెంచేందుకు.. మరోవైపు ఆ�