పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ గుర్రం అచ్చయ్య అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం గ్రామంలో..
ఇల్లెందు మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) ఆధ్వర్యంలో మంగళవారం కొమరారం
రైతాంగానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను సబ్సిడీపై అందించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకెఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఏఐ�
రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అఖిల భారత ఐక్య రైతు సంఘం కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి జాటోతు కృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కల్లూరి కిశోర్ అన్నారు. శనివారం పట్టణంలోని సంఘ