మయన్మార్లో సైన్యం దాష్టీకానికి దిగింది. ఆర్మీ పరిపాలనను వ్యతిరేకిస్తున్న వారిపై వైమానిక దాడి చేసింది. సగైగ్ ప్రాంతంలోని పజిగ్యి గ్రామంలో మంగళవారం ప్రజలు సైనిక వ్యతిరేక కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల�
ఉక్రెయిన్ను హస్తగతం చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో రష్యా తీవ్ర రక్తపాతానికి పాల్పడుతున్నది. తమ సేనలకు ఎదురొడ్డి పోరాడుతున్న సైనికులతో పాటు, పౌరులపై కూడా దాడులను తీవ్రం చేస్తున్నది.