GST Reforms | కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో సంస్కరణలు తీసుకువచ్చింది. ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబులు ఉండగా.. రెండింటికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. బుధవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జీఎస్టీ సంస్కరణలక�
ఎయిర్ కూలర్ల సంస్థ సింఫనీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికపు కన్సాలిడేటెడ్ నికర లాభంలో 61 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. జూలై-సెప్టెంబర్లో రూ.56 కోట్ల లాభా�
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్.. వార్షిక సేల్ను ప్రకటించింది. బుధవారం నుంచి 23 వరకు గృహోపకరణాలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, ఫాన్లను తక్కువ ధరకే విక్రయిస్తుంది.
సమ్మర్లో ఈ ఎండలను, ఉక్కపోతను తట్టుకోవాలంటే మామూలు ఫ్యాన్ గాలి సరిపోదు.. కూలర్ కచ్చితంగా ఉండాల్సిందే. అందుకే జనాలు కూలర్లు కొనడం మొదలు పెట్టేశారు.
ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది. గతంతో పొలిస్తే ఈసారి వేడే కాదు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది. దీంతో అందరూ ఏసీలు, కూలర్లు కొనేందుకు రెడీ అవుతున్నారు. అయితే కూలర్ కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండని చెబుతున్నా�
రూ.50 కోట్లతో ఏర్పాటు హైదరాబాద్, మార్చి 18: ప్రముఖ ఎయిర్ కూలర్ల తయారీ సంస్థ ఖైతాన్.. తెలంగాణలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. రూ.50 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న ఈ నూతన యూన�