న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంఖర్, ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జ్ అయ్యారు. ‘ఆరోగ్యంతో ఎయిమ్స్ నుంచి వెళ్తున్నా. ఎయిమ్స్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది వృత్తి నైపుణ్య�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో వంద కోట్ల టీకా మార్క్ను అట్టహాసంగా జరిపారు. ఆసుపత్రిలోని ప్రధాన బ్లాకులను పూలతో అందంగా అలంకరించారు. పువ్వుల ముగ్గులతోపాటు 100 కోట్ల వ్యాక్సినేషన్
Manmohan singh health update: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు డెంగ్యూ వ్యాధి సోకినట్లుగా నిర్ధారించినట్లు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి అధికారులు శనివారం తెలిపారు. కొన్నేండ్లుగా ఆయనకు వ్యక్తిగత వైద్యుడిగా ఉన్న డాక్టర్�
న్యూఢిల్లీ : అధికంగా వ్యాప్తి చెందే స్వభావం కలిగిన డెల్టా ప్లస్ వేరియంట్ భారత్లో థర్డ్ వేవ్కు కేంద్ర బిందువుగా మారుతుందని భావిస్తున్నారు.డెల్టా ప్లస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప�
Conistable died: దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఉదయం వాహనం ఢీకొని మున్సీలాల్ అనే కానిస్టేబుల్ మృతిచెందాడు. ఢిల్లీలోని అల్ కౌసర్ పికెట్ ఏరియాలో విధి నిర్వహణలో ఉన్న మున్సీలాల్ను
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీని కరోనా నాలుగో దశ వణికిస్తున్నది. కరోనా బారినపడి ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉన్న ప్రముఖ వ్యక్తులు ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి క్యూకడుతున్నారు. దీంతో ఎమర్జ�
ప్రధాని మోదీ | ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా తీసుకున్నారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకున్నారు. మార్చి 1న ప్రధాని మొదటి డోసు తీసుకున్నారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఢిల్లీ ఎయిమ్స్లో ఈ నెల 30న బైపాస్ చికిత్స చేయనున్నారు. శుక్రవారం ఆయనకు ఛాతిలో ఇబ్బంది తలెత్తడంతో ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి వైద్యుల సూచన మేర�
10 నిమిషాల్లోనే ఫలితంన్యూఢిల్లీ, మార్చి 20: మృతదేహానికి కోత పెట్టకుండా శవపరీక్ష (పోస్ట్మార్టం) చేసే అత్యాధునిక వర్చువల్ అటాప్సీ విధానం ఢిల్లీలోని ఎయిమ్స్లో శనివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. దక్షిణా�
ఢిల్లీ : ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్, ఢిల్లీలో శనివారం వర్చువల్ పోస్టుమార్టం ప్రారంభమైంది. శవపరీక్షను అతి తక్కువ సమయంలో మరింత ప్రభావంతంగా పూర్తిచేయడమే లక్ష్యంగా దీన్ని ఐసీఎంఆ