తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీజీ సాక్స్)లో అధికారుల నిర్లక్ష్యం అటు రోగుల పాలిట, ఇటు నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. రూ.10 లక్షలు ఖర్చు చేసి, ఆయా విభాగాలకు చెందిన కీలక పోస్టులకు ఆర్భాటంగా �
హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులకు సంబంధించిన చికిత్సా కేంద్రాలైన ఏఆర్టీ సెంటర్లను ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గాలికొదిలేసింది. కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నిర్వహిస్తున్న ఏఆర్టీ సెంటర్ల నిర్వహణ బాధ్యతలను �
Telangana | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కిడ్నీ వ్యాధి ఉన్న ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్య శ్రీ సమీక్షలో వైద్యా�