మోదీకి దమ్ముంటే ఆదానీ, అంబానీపై ఈడీ, ఐటీ రైడ్స్ చేయించి డబ్బులు బయటకు తీయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ పదేండ్ల పాలనలో దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించారని తెలిపారు.
దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అయితే సంతోషిస్తానని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడి యా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకు తిరగడానికి ఢిల్లీ కంటే హైదరాబాద్ దగ్గరవుతుందని వ్యాఖ్యా�
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగా�
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వంలోని కర్ణాటక కాంగ్రెస్ సర్కారు అధికారాన్ని చేపట్టి 75 రోజులైనా పూర్తికాలేదు. అప్పుడే ప్రభుత్వంలో అస్థిరత మొదలైంది. సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే అవినీతి ఆరోపణలు వెలువడట�