ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. పీఏసీఎస్ల ఎదుట, ఆగ్రోస్ సేవా కేంద్రాల వద్ద రోజంతా క్యూ కట్టినా బస్తా యూరియా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్త�
రైతుల కోసమే ఆగ్రోసేవా కేంద్రా లు పనిచేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మండలంలోని దుంపలకుంట చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రారం
ఎమ్మెల్యే గండ్ర | రైతులు ఆగ్రో రైతు సేవా కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకొని నాణ్యమైన విత్తనాలు, ఎరువులను పొందాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి రైతులకు సూచించారు.