ఉద్యమాలు వృథా అయ్యాయి. విద్యార్థుల నినాదాలు అరణ్య రోదనలే అయ్యాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హైకోర్టు వద్దు మొర్రో అని విద్యార్థులు, మేధావులు మొత్తుకున్నా పట్టించుకోని రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎన్నికల క�
వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టు భవనాల నిర్మాణానికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అటు విద్యార్థి సంఘాలు, ఇటు పర్యావరణవేత్తల నుంచి వ్యతిరేకత వస్తున్నది.
High Court | ‘రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయంతో జీవ వైవిధ్యానికే ప్రమాదం వచ్చింది. వందల ఎకరాల్లో హైకోర్టు నిర్మాణానికి పూనుకోవడంతో అరుదైన వృక్ష జాతులు, అంతరించిపోయే జీవజాతులు, అంతకు మించిన వ్యవసాయ పరిశోధనల�