ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు భవనం నిర్మించాలన్న నిర్ణయంపై జాతీయ ఎస్టీ కమిషన్ విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించి యూనివర్సిటీ రిజిస్ట్రార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, �
జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థులు అమెరికాలో మాస్టర్స్ చేసేందుకు అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరించనుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
వ్యవసాయ యూనివర్సిటీ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు పేర్కొన్నారు. వర్సిటీ భూములను హైకోర్టుకు ఇ�