అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న ఓ రైతు ఇంటి వద్దకే వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశారు మల్హర్ తాసిల్దార్ శ్రీనివాస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెకుంట గ్రామాని�
ధరణి పోర్టల్ చాలా బాగుంది.. దళారులు లేరు.. ఎక్కడా లంచాలు లేవు.. వ్యవసాయ భూముల రికార్డులన్నీ ఆన్లైన్లో భద్రంగా ఉన్నాయి.. రైతులు ఎప్పుడంటే అప్పుడు తమ భూమికి సంబంధించిన వివరాలు చూసుకునే అవకాశం ఉంది. తమ ప్రమ�
దశాబ్దాలుగా భూ సమస్యలతో ఇబ్బంది పడిన రైతులకు ధరణి పోర్టల్ కొండంత ధైర్యాన్నిస్తున్నది. దళారుల ప్రమేయం లేకుండా, ఎవరినీ బతిమిలాడే బాధ లేకుండా, ఏ ఆఫీసు చుట్టూ తిరుగాల్సిన పని లేకుండా సేవలన్నీ ఒకే చోట అందిస�
దశాబ్దాలుగా భూ సమస్యలతో ఆగమైన రైతులకు ‘ధరణి’ కొండంత ధైర్యాన్నిస్తున్నది. దళారుల ప్రమేయం లేకుండా.. ఎవరిని బతిమిలాడే బాధలేకుండ.. ఏ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా సేవలన్నీ ఒకే చోట అందిస్తున్నది.