ప్రభుత్వ బ్యాంకులు ప్రమాదంలో పడ్డాయి. రాష్ర్టాలను, ఆయా శాఖల నిపుణులను, పార్లమెంటరీ చర్చలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నది నిజం. ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నా తొలుత ప
ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతులను తుఫాన్ ఆందోళనకు గురి చేస్తున్నది. పంటలు చేతికొస్తున్న తరుణంలో మిగ్జాం తుఫాన్ తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రైతుల్లో కలవరం మొదలైంది.
మూడు సీజన్ల నుంచి వరి రైతులు వరుసగా నష్టాల పాలవుతున్నారు. ఏటా దిగుబడి తగ్గుతుండడంతోపాటు పెట్టుబడులు తడిసి మోపెడవుతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
మన రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో సాగవుతున్న పంట వరి. అన్ని పంటల కంటే వరి సాగుకు ఎక్కువ నీరు కావాల్సి ఉంటుంది. కిలో వడ్ల ఉత్పత్తికి సుమారు 4- 5 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇది మిగిలిన ధాన్యజాతుల కన్నా రెండు, మూడు ర�
పంట ఉత్పత్తులపై లాభాల్లోనూ రైతులకు వాటా దక్కాలి : వ్యవసాయ నిపుణులు | రైతులు సాగు చేసిన పంటలు మార్కెట్లో విక్రయించిన తర్వాత.. తయారయ్యే ఉత్పత్తుల లాభాల్లోనూ వాటా దక్కాల్సిన అవసరం ఉందని వ్యవసాయ నిపుణులు అభ