గోదావరిఖనికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు మంతెన రాజలింగయ్య, డిస్మిస్ కార్మికుడు నూకల గట్టయ్య తమ మరణానంతరం శరీరాలను రామగుండం మెడికల్ కళాశాలకు అప్పగిస్తామని ప్రకటించారు.
వరి కొయ్యలకు నిప్పుపెట్టబోయి ఓ రైతు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం..
బెంగళూరు: మరణించిన 30 ఏళ్ల తర్వాత వధువరులకు పెళ్లి జరిగింది. చనిపోయిన తర్వాత పెళ్లి ఏంటని ఆశ్చర్యపోవద్దు. పురాతన సంప్రదాయానికి చెందిన ఈ వింత పెళ్లిని అరుణ్ అనే ట్విటర్ యూజర్ వీడియోలతో సహా పోస్ట్ చేసి వివ�
అహ్మదాబాద్: చనిపోయిన వ్యక్తి.. కరోనా టీకా రెండో డోసు తీసుకున్నాడు. నమ్మడం లేదా.. ఒక సిబ్బంది పొరపాటు వల్ల ఇలా జరిగినట్లు బయటపడింది. గుజరాత్ రాష్ట్రం బనస్కాంతలోని పాలన్పూర్ పట్టణానికి చెందిన ముఖేష్ జోష