రాష్ట్రంలో ఉద్యాన రైతులు సంక్షోభంలో చిక్కుకున్నారు. నిరుడు కేజీ రూ.200 పలికిన నిమ్మ ధర ప్రస్తుతం రూ.20కు పడిపోయింది. పోయిన సీజన్లో రూ.2000 కు అమ్ముడుపోయిన బస్తా నిమ్మకాయలకు.. ఇప్పుడు అందులో సగం ధర కూడా లభించే పర
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో దళారుల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. ఎండనక, వాననక ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చాక అమ్ముకుందామని రైతన్నలు మార్కెట్కు తీసుకొస్తే మార్కెట్లో కమీషన్దారుల రూపంలో ఉన్న దళ�
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాం డ్ చేశారు. శుక్రవారం కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డుకు వివిధ గ్రామాల నుంచి రైతులు పల్లీలను తీసుకురాగా వాటికి మార్కెట్లోని వ్యాపారులు సరైన ధరను టెండర
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ధాన్యం కొంటున్నారా? అని పం చాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. కేంద్రం సహకరించకున్నా రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి వడ్లు కొంటున్న ఏకై