మహారాష్ట్రలోని గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు శనివారం తెరుచుకున్నాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం త్రిసభ్య కమిటీ సభ్యులు, సీడబ్ల్యూసీ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ ప్రజిత్, ఈఈ బాన్సోద
మెండోర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి వరద క్రమంగా తగ్గుముఖం పడుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 21,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్ట�
మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుండటంతో దిగువ గోదావరిలోకి 99,840 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్�
మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వరద ఉధృతి పెరిగిందని ఏఈఈ వంశీ బుధవారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 92 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఆయన వెల్లడించారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో మధ్యాహ్నాం 3 గం
మెండోర: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 2,07,980 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 33 వరద గేట్ల ద్వారా 1,99,680 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నామన్న
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి 1,18,000క్యూసెక్కుల భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 32 వరద గేట్ల ద్వారా గోదావరిలోకి 99,840క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్ల�
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి లక్షా 18వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని ఏఈఈ వంశి తెలిపారు. దీంతో ప్రాజెక్టు 32 వరద గేట్ల నుంచి 99వేల 840 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నా
మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గిపోయిందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,180 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందన్నారు. కాకతీయ కాలువకు 6 వేలు, లక్ష్మీ కాలువకు 150 క్య�