Protest | ‘గురుకుల’ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పలు జిల్లాలకు చెందిన అభ్యర్థులు మంగళవారం ఉదయం సీఎం నివాసం ఎదుట ధర్నా చేశారు. మోకాళ్లపై కూర్చొని సుమారు 300 మ�
ప్రభుత్వ శాఖలకు చెందిన ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (ఏఈఈ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 26, 27న వైద్యపరీక్షలు నిర్వహించనునట్టు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ (ఏఈఈ) పోస్టుల భర్తీ ప్రక్రియను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. పరీక్షలు నిర్వహించి, ఫలితాలు సైతం విడుద�