KTR | మాజీ అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తండ్రి బండ శ్రీహరి తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో బాగ్లింగంపల్లిలోని బీఎస్ ప్రసాద్ ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం వెళ్�
గాంధీ దవాఖానలో మృతదేహాలను భద్రపరచే 90 ఫ్రీజర్ బాక్సుల్లో 82 పనిచేస్తున్నాయని, మిగిలిన వాటికి మరమ్మతులు చేయించడంతో అవి కూడా వినియోగంలో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టం అమలుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. జంతువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు 18 చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేస�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం లో కమ్మ, వెలమ సంఘాల భవనాలకు ఐదు ఎకరాల చొప్పున భూమిని కేటాయించడాన్ని సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం ఆ రెండు కులా�