పెద్ద కంపెనీలో కొలువు, అధిక వేతనం.. కాలేజీ చదువు పూర్తయినవాళ్ల కోరిక. ఇది తీరాలంటే ఎన్నో కష్టాలు తప్పవు. అవన్నీ ఫలించి కొలువు దొరికితే జీవితం సాఫీగా సాగిపోతుందని ఎంతోమంది ఆశ.
అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ అన్రెవెల్ డాటా.. హైదరాబాద్ క్యాంపస్ను మరింత విస్తరించబోతున్నది. వచ్చే ఏడాది చివరికల్లా నగరంలోని ఆఫీస్లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు కంపెన�
భారతీయుల డాలర్ డ్రీమ్ చెదురుతున్నది. అమెరికా వెళ్లాలి.. డాలర్లు వెనకేయాలి.. ఉన్నత స్థితికి చేరుకోవాలి అనుకునే సగటు భారతీయుడి ఆశల సౌధం బీటలు వారుతున్నది.
ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడంతో పాటు ఖర్చులు తగ్గించుకునే పనిలో టెక్ కంపెనీలు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ మాస్ లేఆఫ్స్కు తెగబడుతున్నాయి.
అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజం అడోబ్ భారీ టేకోవర్కు తెరతీసింది. ఆన్లైన్ డిజైనింగ్ స్టార్టప్ ఫిగ్మాను 20 బిలియన్ డాలర్ల విలువకు కొనుగోలు చేయనున్నట్టు గురువారం ప్రకటించింది.