నన్ను కాదని ఎవరూ ఏం చేయలేరు. ముందు నుంచి అధికార పార్టీని పట్టుకుని ఉంది నేను. అందుకే చెప్తున్నా.. ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి నాకు పైసలు రావాల్సిందే.” అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రభుత్�
బీజేపీ నాయకులు కేవలం మోసపూరిత మాటలకే పరిమితమయ్యారని, ప్రజా సంక్షేమం వారికి పట్టదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్, బేల మండలాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పలువురికి
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని డోప్టాల ప్రభుత్వ ప�
ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్రంలోని బడుగు,బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం పట్టణంలోని పిట్టలవాడ కాలనీలో ఆంద్ సమితి సభ్యులు సుమారు 400మంది టీఆర్ఎస్ పార్టీలో చ�
ఆదిలాబాద్ : జిల్లాలోని జైనథ్ మండలంలోని హట్టిఘాట్ గ్రామంలో నిర్మిస్తున్న అంతరాష్ట్ర చనక-కొరటా ప్రాజెక్టు పంప్హౌస్ పనులను వేగంగా పూర్తిచేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న నీటిపారుద�