దివ్యాంగులకు గు ర్తింపు కార్డు తప్పనిసరి అని సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్ సూచించారు. శనివారం సద రం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు లు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై కలెక్టర్లు, డీఆర్డీవో, డీడ�
నేటి నుంచి 24 వరకు గ్రామ సభలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. అదనపు కలెక్టర్లు సుధీర్, లింగ్యానాయక్లతో కలిసి సో�
పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గ్రూప్-3 పరీక్షలో ఎలాంటి తప్పులకు తావీయకుండా సజావుగా జరిగేలా విధులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ అధికారులకు సూచించారు.
గ్రామపంచాయతీ, పల్లె దవాఖాన, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మరమ్మతుల నిర్మాణ పనుల్లో కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని వికారాబాద్ జిల్లా ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ సుధీర్ సూచించారు.