ఆదిలాబాద్ రిమ్స్ హాస్టల్లో బుధవారం అర్ధరాత్రి దుండగులు చొరబడి మెడికోలపై దాడికి పాల్పడ్డారు. పలువురు విద్యార్థులకు గాయాలు కాగా.. వారు గురువారం ఉదయం రిమ్స్ ప్రధాన గేటు, కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున ఆం
ఈ నెల 15న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఉపాధ్య�
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి నిబంధనల మేరకు సత్వర ప రిష్కరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల ను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాం తాల నుంచి �