సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. జగిత్యాల పట్టణంలో సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ఆదివారం శాశ్వత బియ్యం దాతల �
భూ సమస్యలను పరిష్కరించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి కార్యక్రమం అమలులో భాగంగా గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, క్షేత్రస్థాయిలో రైతులు సదస్సులను సద్వినియోగం
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. సోమవారం మండల పరిధిలోని వెలుగుపల్లి శివారులో కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.
రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమా ర్ అన్నారు. పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా యువజన సర్వీసుల, క్రీడల శాఖ ఆధ్వర్యం లో జిల్లాస