మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ఆదివారం ముగియడంతో అర్ధరాత్రి నుంచి ప్రత్యేకాధికారుల పాలన షురూ అయ్యింది. ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. నిజా�
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కులగణన సర్వే కోసం మండలంలోని గుండారం కుటుంబాలను గుర్తించే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్
గురుకుల పాఠశాల వద్ద జరిగిన ప్రమాద స్థలాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలల ఆర్సీవో సత్యనారాయణరెడ్డితో కలిసి ఘటనకు సంబంధించిన వివరాల�
సమస్యల పరిష్కారానికి నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం అర్జీదారులతో కిక్కిరిసింది. నిజామాబాద్ సమీకృత కార్యాలయ సమావేశమందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి పెద్ద సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. ద�
చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠినచర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పీసీపీఎన్డీటీ యాక్ట్నకు సంబంధించి జిల్లా కమిటీ సమావేశాన్ని గు�