Hyderabad | ఆన్లైన్లో గేమ్లు ఆడుతూ డబ్బులు పోగొట్టుకోవడంతో ఓ యువకుడు ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
22 ఏండ్లకే జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇందుకోసం దొరికినకాడల్లా అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చడం కోసం దొంగతనాలను ఎంచుకున్నాడు. సోషల్ మీడియాలో చూసి చైన్స్నాచింగ్లు చేస్తున్న యువకుడు ఎట్టకేలకు పోలీసులకు చ
డ్రగ్స్ వినియోగదారుల్లో మార్పే లక్ష్యంగా పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మత్తును విడిపించేలా తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు, కార్పొరేట్ సంస్థలను సమన్వయం చేసుకుంటూ పనిచేసేందుకు పోలీసులు �