కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బడి గాడి తప్పుతున్నది. పాఠశాల విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి అమ్మ ఆదర్శ పాఠశాలలని పేర�
కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థుల కడుపుమాడుతున్నది. అధికారులు, గుత్తేదారుల పంతంతో పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది. తాము చెప్పిన ధరకే వెజిటేబుల్స్ పంపిణీ చేయాలని యంత్రాంగం పట్టు పడుతుండగా,
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’లతో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. గురువారం ఆమె హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వా
ఆదర్శ పాఠశాలల్లో విద్యా బోధన ఉత్తమంగా ఉండడంతో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. పక్కా భవనాలు, ఆటల్లో ముందంజ, సాంస్కృతిక కార్యక్రమాల్లో నైపుణ్యం, పూర్తి స్థాయి సిబ్బంది, సీసీ కెమెరాల నిఘాలో బడు