గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ నిధుల వేటలో పడింది. గ్రూప్లోని పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఫండ్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి. వీటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ స
పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ గ్రూప్ షేర్లలో దేశీ మ్యూచువల్ ఫండ్స్ తమ వాటాను తగ్గించుకుంటున్నాయి. దేశంలో ఈక్విటీ మ్యూచువల్ ఫం డ్స్ ఆస్తుల విలువ రూ.14. 95 లక్షల కోట్లలో అదానీ గ్రూ ప్లో ఉన్న పె�
అదానీ గ్రూపు షేర్ల పతనం కొనసాగుతున్నది. ఉదయం భారీగా లాభపడిన పలు కంపెనీల షేర్లు చివర్లో తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అదానీ టోటల్ గ్యాస్ షేరు 5 శాతం వరకు పడిపోగా..అదానీ ట్రాన్స్మిషన్ షేరు 4.93 శాతం కోల్పోయిం�
అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రుణదాతల కోసం మూడు అదానీ గ్రూప్ కంపెనీలు షేర్లను తనఖా చేసినట్టు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ సంస�
దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) నిలిచింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ విలువ 202 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు హురున్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ తెలి�
అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్కు తమ రెండు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ లైన్లలో ఒకదాన్ని రూ.1,913 కోట్లకు అమ్ముతున్నట్టు ఎస్సార్ పవర్ లిమిటెడ్ శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం క�