Pune | మహారాష్ట్ర (Maharashtra) పూణె (Pune)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీసు అధికారి తన భార్య, మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు.
వివాహిత మృతికి కారకులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మనుబోతుల గడ్డలో సోమవారం మృతురాలి బంధువులు రాస్తారోకో నిర్వహించారు. బాధ్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
గ్రామాల్లో ఫ్రీడం పార్కుల ప్రారంభంతో పండుగ వాతావరణం పాల్గొని మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం వన మహోత్సవ కార్యక్రమం నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్సాహంగా సాగింది.
ఖమ్మం: డబ్బుల కోసం దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నగరంలోని ట్రాన్స్ జెండర్లకు ఖమ్మం టౌన్ ఏసీపీ ఆంజనేయులు హెచ్చరించారు. నగరంలోని ట్రాన్స్ జెండర్లకు గురువారం ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ల�
సీసీసీ నస్పూర్ : సీసీసీ నస్పూర్లో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం సీసీసీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అఖిల్
ఇందూరు(నిజామాబాద్) : జిల్లాలో మిస్టరీగా మారిన మహిళా హత్య కేసును పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఛేదించారు. సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆమెను హత్య చేసి ఆనవాళ్లు దొరకకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. చిన్న
ఖమ్మం : వైరా పోలీస్ డివిజన్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన స్నేహామెహ్రా ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం వైరా ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఖమ్మం
ఫర్టిలైజర్సిటీ: గోదావరిఖని గాంధీ చౌరస్తాలో విధులు నిర్వర్తిస్తున్న ఏసీపీ ఉమేందర్ ఓ గర్భిణి పట్ల మానవత్వం చాటారు. లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో ఓ గర్భిణి ఎండలో నడుచుకుంటూ వెళ్లడం ఆయన చూశారు. వెంటనే వివ
హుజురాబాద్ నూతన ఏసీపీగా హైదరాబాద్ సీఐడీ విభాగంలో పనిచేస్తున్న డీఎస్పీ వెంకట్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం హుజూరాబాద్ ఏసీపీగా ఉన్న శ్రీనివాస్ ను బదిలీపై డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్�