అనుమానాస్పదంగా మృతి చెందిన యువకుడి కేసును పోలీసులు రెండు రోజుల్లోనే ఛేదించారు. డీసీపీ కోటిరెడ్డి పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేపట్టిన ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ సత్యనారాయణ, ఎస్సై మన్మథరావు భార్య ప్�
గుర్తుతెలియని యువతి దారుణ హత్యకు గురైన ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మునీరాబాద్ సమీపంలో ఔటర్రింగు రోడ్డు కల్వర్టు కింద 25 ఏండ్ల యువతి హత్యకు గురైనట్టు గ�
మేడ్చల్లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లలో రహస్య కెమెరాలు (Hidden Camera) అమర్చి వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు ఆందోళనకు దిగారు.
తల్లిని పొందాలనే దురుద్దేశంతో ఓ దుర్మార్గుడు ఏడేండ్ల చిన్నారిని హత్య చేశాడు. సూరారం పీఎస్ పరిధిలో ఈ నెల 12న జరిగిన ఏడేండ్ల బాలిక హత్య కేసు మిస్టరినీ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేశారు.
రూ. 20 వేల కోసం ఓ యువకుడిని ముగ్గురు కలిసి కొట్టి చంపారు. మేడ్చల్లో బుధవారం జరిగిన ఈ హత్య కేసులోని నిందితులను పోలీసులు పట్టుకుని, రిమాండ్కు తరలించారు. ఈ వివరాలను ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్ స
మిత్రుడిని చంపినందుకు ప్రతీకారంగా అతని మిత్రులు నిందితుడిని హత్య చేసి తమ పగ తీర్చుకున్నారు. అనంతరం రక్తపు మరకలతో ఉన్న కత్తులు, చేతులను చూపుతూ.. నృత్యాలు చేస్తూ , కేరింతలు కొడుతూ.. బైక్పై ఊరేగుతూ సంబురాలు �