క్రికెట్ బెట్టింగ్.. ఆన్లైన్ రమ్మీ గేమ్తో పాటు మద్యానికి అలవాటు పడి, డబ్బుల కోసం దొంగతనాలు చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. గురువారం కేపీహెచ్బీ కాలనీ పీఎస్లో ఏర్�
ప్లాట్లు కొనుగోలు చేసిన మహిళలపై దాడి చేసి, 7.20 ఎకరాల భూమిని కబ్జాకు యత్నించిన బీజేపీ నాయకులను రిమాండ్కు తరలించినట్లు శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్రావు తెలిపారు. మంగళవారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్
ఓ మహిళ మెడలోంచి పుస్తెలతాడు దొంగిలించిన వ్యక్తి, పారిపోతూ ప్రమాదవశాత్తు శివారులోని చెరువులో పడి మరణించాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం సర్వారం గ్రామంలో గురువారం జరిగింది.