నగరంలోని కట్టరాంపూర్ ప్రాంతంలో ఈ నెల 15న తెల్లవారుజామున నాలుగు గంటలకు ద్విచక్ర వాహనదారుడిని వెంబడించి దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను వన్టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ హోటల్లో శనివారం తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మూడు రోజుల పసికందు కిడ్నాప్ ఘటన సుఖాంతమైంది. 24 గంటల్లోనే శిశువును తల్లిదండ్రులకు అప్పగించడంతో పోలీసుల పనితీరుపై ప్రశంసల వర్షం కురిసింది. కిడ్నాప్ అయిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం 107 సీసీ ఫుట�
కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్య కాదు.. హత్యేనని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రీతిది ఆత్మహత్యేనని నిర్ధారణ అయినట్టు శుక్రవారం సీపీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.