శ్రీశైల ఉత్తర ద్వారంగా బాసిళ్లుతున్న శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో జరుగు నిత్య అన్నదాన కార్యక్రమానికి కల్వకుర్తి మండలానికి చెందిన ఎం. క్రాంతికుమార్ రూ.25,116 ను విరాళంగా అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని ఎస్ఎఫ్ఐ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ సయ్యద్ అన్నారు. ఎస్ఎఫ్ఐ అచ్చంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పెండింగ్లో ఉన్న రూ.8 వేల క
కార్మిక వర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని, వాటికి వ్యతిరేకం�